రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి భారీ నష్టం జరుగుతుందని, అయినప్పటికీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే నివేదిక వెల్లడించింది. గత ఎన్నికల్లో గెలిచిన...
ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఫైనల్స్ బెర్త్ను కన్ఫామ్ చేసుకుంది...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది. ఇందుకు 2022లో వీర్ సావర్కర్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. 2022లో...