ఆంధ్రప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. అనంతరం సమాచారం తెలుసుకొని రంగంలోకి దిగిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...