తమిళనాడు రాష్ట్రంలో ఓ ఒంటరి ఏనుగు ప్రయాణికులను బెంబేలెత్తించింది. హోసూరు సమీపంలోని డెంకనికోట అంచెట్టి రహదారి పక్కన ఏనుగు 2 గంటల పాటు తిష్ట వేసింది. ఏనుగు ఉన్నంత సేపు వాహన చోదకులు...
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల సర్వే ఈరోజు నుంచి జరగనుంది. మెదక్ జిల్లాలోని భూముల సర్వేకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భూముల సర్వేకు రావాలంటూ ఈటల కుటుంబ...
ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పనులు వెంటనే ఆపాలని..అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...