ఏపీ: తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బుధవారం శ్రీ భోగశ్రీనివాసమూర్తిని ప్రతిష్టించనున్న నేపథ్యంలో ఉదయం...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...