ఐపీఎల్-14 సీజన్ చాంపియన్గా చెన్నై అవతరించింది. గత రాత్రి కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఫైనల్లో అద్భుత విజయాన్ని అందుకుని నాలుగోసారి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. 193 పరుగుల భారీ విజయ...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...