దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకొల్లోలం అంతాఇంతా కాదు. దీని ప్రభావంతో 2 సంవత్సరాల నుండి దేశంలో పలు ఆంక్షలు అమలవుతున్నాయి. తాజాగా ఈ రాకాసి మహమ్మారి శాంతించింది. ఈ నేపథ్యంలో కేంద్ర...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...