Tag:ఇంగ్లండ్

భారత్‌- ఇంగ్లాండ్ ఐదో టెస్టు రీ షెడ్యూల్‌..ఎప్పుడంటే?

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టును వచ్చే ఏడాది నిర్వహించనున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) శుక్రవారం స్పష్టం చేసింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఈ ఏడాది...

అది ప్రతి ఒక్కరి కోరిక..సునీల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

టి20 ప్రపంచకప్‌ 2021 ఫైనల్లో టీమిండియా- పాకిస్తాన్‌ తలపడితే బాగుంటుందని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇది నా ఒక్కడి కోరిక కాదని.. ఐసీసీ కౌన్సిల్‌ నుంచి...

టీ20 ప్రపంచకప్- విండీస్ విధ్వంసమా..ఇంగ్లాండ్ వీరవిహారమా?

టీ20 ప్రపంచకప్‌-2021లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న విండీస్‌...మళ్లీ తమ భీకర బ్యాటింగ్‌నే నమ్ముకుంది. సూపర్‌-12లో భాగంగా శనివారం ఇంగ్లండ్‌తో తమ తొలి మ్యాచ్‌లో తలపడుతోంది. టీ20ల్లో వెస్టిండీస్‌ ఎంత ప్రమాదకరమో కొత్తగా...

ఇంగ్లండ్ తో సిరీస్ ను గెలిచేశామన్న హిట్ మ్యాన్

ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ అర్థాంతరంగా ముగిసిపోయిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దయిపోయింది. వచ్చే ఏడాది జులైలో మ్యాచ్ ను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెబుతున్నా..దానిపై...

10 నెలలుగా ఆ వ్యక్తికి కరోనా తగ్గలేదు చివరకు వైద్యులు ఏం చేశారంటే

కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో చూస్తునే ఉన్నాం. అయితే ఓసారి కరోనా వస్తే రెండోసారి రావడం చాలా అరుదు అని కొందరు భావిస్తారు. కానీ రెండోసారి కరోనా వచ్చిన వారు ఉన్నారు. అందుకే...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...