టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య 2015లో ముంబయి ఇండియన్స్కు ఆడటం ప్రారంభించిన తర్వాత వెలుగులోకి వచ్చాడు. ఎన్నోసార్లు ఒంటిచేత్తో విజయాలనందించి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అయితే ఫిట్నెస్ సమస్యల కారణంగా గత...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...