సాధారణంగా మనం ఉదయం లేవగానే ఎన్నో పనులు చేస్తుంటాం. అయితే పొద్దుపొద్దునే మనం కొన్ని పనులు చేయకూడనివి ఉంటాయి. కానీ అవి మనకు తెలియక, చెప్పేవారు లేక పొరపాటు చేస్తుంటాం. మరి ఉదయం...
భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నేపాల్ నిషేధం విధించింది. కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. భారత్ నుంచి తిరిగివచ్చిన నేపాలీలూ పలువురు కొవిడ్ బారినపడినట్లు పేర్కొన్నారు.
ఈ...
పెరుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అందరికి తెలుసు. నిజానికి పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మంచి బ్యాక్టీరియాలను వృద్ధి చేసే ప్రోబయోటిక్స్ కూడా ఇందులో ఉంటాయి. కానీ మనందరికీ తెలియని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...