ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె నామనేషన్ పత్రాలు సమర్పించారు. ఈ...
రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా అధికార పక్షం ఎవరిని బరిలోకి దించుతుందన్న ఉత్కంఠకు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భాజపా అగ్రనేతల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...