తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దార్శనికతతో ఇప్పటికే నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి...
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అభ్యర్థుల ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను...
జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ ఏపీ...
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు శరవేగంగా పుర్తపోయింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు కానున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం అమలు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సక్రమంగా...
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్ష...
ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఫైనల్స్ బెర్త్ను కన్ఫామ్ చేసుకుంది...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది. ఇందుకు 2022లో వీర్ సావర్కర్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. 2022లో...
Graduates MLC Election | కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ వీడింది. హోరాహోరీగా సాగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం...