ఎండలు అధికంగా పెరడంతో ప్రజలు అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా ఏపీ లో ఎండలు తీవ్రత అధిక స్థాయిలో ఉండడంతో..నగర వాసులు వదెబ్బకు గురవుతున్నారు. అందుకే ఎండ నుండి ఉపశమనం ఇచ్చే...
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కాస్త తగ్గనుంది. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ రానున్న మూడు రోజులు వాతావరణం చల్లబడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
రేపు తెలంగాణ...
రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒకటే దేశం ఒకటే రేషన్ కార్డు పథకాన్ని కూడా ప్రారంభించింది. దీంతో ఒక ప్రాంతానికి చెందిన రేషన్...
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఆగ్నేయా మధ్య...
శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసేవి పానకం, వడపప్పు. అయితే, ఆరోజు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు శ్రీరామునికి నైవేద్యంగా...
BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు....