జనాల్లో ఇంకా మూఢనమ్మకాలు తగ్గలేదు. మంత్రాలు, తంత్రాలు పేరిట క్షుద్రపూజలు అక్కడక్కడ కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజలు స్థానికంగా సంచలనం రేపాయి. వాటిని చూసిన జనం హడలిపోతున్నారు.
వివరాల్లోకి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...