దేశంలో ఇప్పటికే రోడ్డు ప్రమాదాల కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలలో తీరని విషాదాన్ని మిగిల్చారు. తాజాగా మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరగడంతో ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు....
నల్లమల ముద్దుబిడ్డ, కిన్నెర వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మొగిలయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మొగులయ్య రెండో కూతురు రాములమ్మ బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా రాత్రి...
ఈ మధ్య చాలామంది ఎలక్ట్రిక్ బైక్ ల కారణంగా మృతి చెందుతున్నారు. మొన్నటికి మొన్నఎలక్ట్రిక్ వాహనం కారణంగా ఓ యువకుడు మృతి చెందడంతో పాటు..ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...