టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ..టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఫినిషర్గా ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత కొన్ని రోజులుగా పాండ్య ఫామ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదం సమయంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు గుర్తించారు. వారి మృతదేహాలను అధికారులు బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. జీపీఆర్ టెక్నాలజీని వినియోగించి వారి మృతదేహాలను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను(AP Budget) శుక్రవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యం. అంతా అంకెల గారడి...
తెలంగాణకు ప్రాజెక్ట్లు రాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. ఆయన కావాలనే తెలంగాణ అభివృద్ధికి గండికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం...