దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటాననిటీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. రోహిత్తో ఎలాంటి గొడవలు లేవని తెలిపాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ పలు విషయాలపై...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 23...