తెలంగాణ: ఖమ్మం జిల్లా కూసుమంచి టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఫైటింగ్ చేశారు. ఈ గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...