టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ సర్కార్ పై మాదిపడుతూనే ఉన్నారు. అలాగే ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కు...
ప్రస్తుతం పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అటు ప్రైవేట్ స్కూళ్ళు పూర్తిగా ఇంగ్లీష్ మీడియానికే పరిమితం అవ్వడం, టెక్నాలజీ పెరగడంతో తెలుగు మీడియం స్కూళ్లు కనుమరుగయ్యాయి. దీనితో పిల్లల తల్లిదండ్రులు తమ...
పదో తరగతి పరీక్షలపై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి కూడా బోర్డ్ ఎగ్జామ్స్ లో ఆరు పేపర్లే ఉంటాయని తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు...
కరోనా వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ సర్కార్ షాక్ ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకొని వారిని ఆఫీసులకు రానీయకూడదని ఢిల్లీ సర్కారుఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...