ఈ మధ్యకాలంలో చిన్నచిన్న కారణాలకు ఎదుటివారి ప్రాణాలను బలితీయడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. ఎదుటివారు సొంతవాళ్లని కూడా ఆలోచించకుండా కంటిరెప్పపాటిలోనే ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్...
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకు కోపంతో ప్రాణాలను బలితీయడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కన్నాతండ్రి కూతురు, భార్య...
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్హౌస్ పేకాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు సుమన్ను రెండు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అప్పగించింది. గుత్తా సుమన్ను నార్సింగి పోలీసులు నేడు, రేపు ప్రశ్నించనున్నారు....
తెలంగాణ: హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో పదో తరగతి విద్యార్థిని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ నీచుడు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిలింనగర్ ప్రాంతంలో నివసించే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...