రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. పాపం తెలియని పసివాళ్ళు, పెళ్లి కావాల్సిన అమ్మాయిలపై కామాంధుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఏపీలో దారుణం జరిగింది.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల...
ఆన్లైన్ గేమ్స్ వల్ల చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకి తెలియకుండా వారి అకౌంట్ల నుంచి నగదు వాడుతున్నారు.
ఈ ఆటల మోజులో పడి ఇళ్లును గుల్ల చేస్తున్నారు. నగదు కట్ అవ్వడంతో పోలీసులకి పేరెంట్స్...
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ముగ్గురు దత్త పుత్రికలకు వివాహం జరిపించారు. ఈ వార్త విని అందరూ ఆయనని తెగ ప్రశంసిస్తున్నారు. ఈ ముగ్గురు యువకులని (వరులని) అదృష్టవంతులు అని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...