దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విషయంపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. టీమ్ఇండియా రెండో టెస్టులో ఓటమి...
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో (130) కలుపుకుని ప్రత్యర్థి జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది....
కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భారత్ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు...
టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల నుంచి చివాట్లు తింటోంది. అసలు వీళ్లు ప్రొఫెషనల్ ఆటగాళ్లేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు....
బాలీవుడ్ ఎంట్రీకి కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) రెడీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొంతకాలంగా ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి....
విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) ఇంట విషాదం అలుముకుంది. ఆయన కూతురు గాయత్రి (38) హఠాన్మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆమె మరణంపై ఆంధ్రప్రదేశ్...