`నిఫా వైరస్ బెంబెలెత్తిస్తోంది. కేరళలో నిఫా వైరస్ సోకి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరిని షాక్ కి గురిచేసింది.
నిఫా వైరస్పై ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ అశుతోష్ బిశ్వాస్ స్పందిస్తూ...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...