టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది టీమ్ఇండియా. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీ కోసం కుటుంబసభ్యులు ఆటగాళ్లను కలిసేందుకు అనుమతించింది అంతర్జాతీయ క్రికెట్...
ఎంఎస్ ధోనీ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. టీ20 ప్రపంచకప్లో ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు మార్గదర్శకునిగా పని చేయనున్నాడు ధోనీ. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. టీ20...
పాకిస్థాన్ ను భారీ భూకంపం వణికించింది. ప్రజలు మంచి నిద్రలో ఉన్న సమయంలో దక్షిణ పాకిస్థాన్లో గురువారం ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా 200...
ఆప్ఘనిస్థాన్లో అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. మళ్లీ తాలిబన్ల ఆధిపత్యం అక్కడ పెరిగేలా కనిపిస్తోంది. 20 ఏళ్లుగా కాస్త ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందా అని అందరూ...
ఎక్కడైనా కిరాణా వస్తువులు, కూరగాయలు రేట్లు ఎక్కువ అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం, మార్కెట్ కమిటీలు నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ అమ్మితే షాపులు కూడా క్లోజ్ చేయిస్తారు. కాని ఇక్కడ...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...