కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో దారుణం జరిగింది. అప్పన్నపాలెంలో ఓ ఉన్మాది ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా...
ఓ చాక్లెట్ కోసం ఇద్దరు చిన్న పిల్లలు గొడవ పడ్డట్లుగా ప్రవర్తించారు ఇద్దరు పోలీసులు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే..విధుల్లో ఉన్నామనే కనీసం బాధ్యత లేకుండా బుద్ధి తక్కువగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే..ఓ...
ఆంధ్రప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అత్యుత్సాహం కారణంగా ఓ విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.....
ఇటీవలే టెట్ వాయిదా వేయాలని ఎన్ఎస్యూ ఆందోళనకు దిగగా..తాజాగా ఐఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. హుజూరాబాద్ నియోజకవర్గ జమ్మికుంట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్...
డ్రగ్ సరఫరా విచ్చలవిడిగా కొనసాగుతోంది. డ్రగ్స్ మాఫియాను రూపుమాపేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా చేపడుతున్నారు. ఇక హైదరాబాద్లో కూడా డ్రగ్స్ దందా విపరీతంగా కొనసాగుతుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తాజాగా మరో...
నిజామాబాద్ జిల్లా బోధన లో నిన్న ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
హైదరాబాద్లో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో పెరిగిపోతున్న ఆటోలు కూడా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...