శబరిమల అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకుంది. ప్రత్యేక పూజల కోసం ఒక్కరోజు మాత్రమే ఆలయాన్ని తెరిచారు. ముందస్తు బుకింగ్ చేసుకున్న భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. నవంబర్ 15న ఆలయం పూర్తి స్థాయిలో తెరుచుకోనుంది.
కాగా...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...