అస్సాం రాష్ట్రం హోజాయ్ జిల్లా పరిధిలోని శుక్రవారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 250 దుకాణాలు దగ్ధం అయ్యాయి. కానీ ఆ మంటలు ఎక్కడి నుండి వచ్చాయన్న సమాచారం...
భానుడు నిప్పులు కుమ్మరిస్తున్నాడు. ఎండల నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది ఐస్ క్రీంను ఎంచుకుంటారు. ఎండలు అధికం అవుతుంటే ఐస్ క్రీం డిమాండ్ కూడా మరింత పెరుగుతుంది. ఐస్ క్రీం తినడం...
సాధారణంగా అందరి ఇళ్లల్లో సాలీడు గూళ్లు కడుతుంటాయి. స్టోర్ రూమ్స్ లో, ఇంటి మూలల్లో అక్కడక్కడ సాలీడు గూళ్లు ఉంటాయి. మనం అవి ఉన్న పెద్దగా పట్టించుకోము. మనం అవి ఉన్నప్పటికీ..చేత్తోనే పక్కను...
భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే విమానంలో సాంకేతిక లోపం లేదా విద్రోహచర్య కారణం కాదని దర్యాప్తు నివేదికలో తేలింది. ఈ ఘటనకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...