సూపర్స్టార్ మహేశ్బాబు మరోసారి మంచి మనసును చాటుకున్నారు. మహేశ్బాబు ఫౌండేషన్.. రెయిన్బో హాస్పిటల్ భాగస్వామ్యంతో 'ప్యూర్ లిటిల్ హార్ట్స్' అనే సంస్థను స్థాపించారు. ఈ ఫౌండేషన్లో భాగంగా.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...