తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని గాదరాడకు చెందిన ఓం శివశక్తి పీఠం వ్యవస్థాపక ధర్మకర్త బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు తమ కుమార్తెకు ఇటీవల వివాహం చేశారు. గత నెలలో యానాంలోని వియ్యంకుడు...
వివాదాస్పద కంచ గచ్చిబౌలి భూములపై(Kancha Gachibowli Lands) సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ సాధికార కమిటీ (CEC) గురువారం రెండు రోజుల తనిఖీని ప్రారంభించింది. తమ పర్యటన...
అమెరికా వాణిజ్య విధానంలో బుధవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలనాత్మక మార్పును చేశారు. అప్పటికి కొన్ని గంటల ముందు అనేక దేశాలపై విధించిన...