తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..దేశ స్వాతంత్య్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గిన జవహర్...
కొంపల్లిలో డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రారంభించారు. బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు రెండు రోజుల పాటు డిజిటల్ మెంబర్ షిప్ అవగాహన...
తెలంగాణ: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనున్న విషయం తెలిసిందే. దీనితో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు..ఇప్పటికే రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని...
ఏకగ్రీవ గ్రామ పంచాయితీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో గ్రామ పంచాయతీలు దివాళా తీశాయని ఆరోపించారు. ఒక వ్యక్తిపై సగటున రూ.650 ఖర్చు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...