ఈ మధ్య కాలంలో చిన్నచిన్న కారణాల వల్ల కోపంతో క్షణాల్లోనే ప్రాణాలు బలితీసుకోవడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. ఇప్పటికే ఈ కామాంధుల దాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా..తాజాగా భద్రాద్రి...
ప్రస్తుత కాలంలో భార్య భర్తలకు తమ మీద తమకే నమ్మకం లేకుండా పోతుంది. ఎప్పటికి భార్యను భర్త, భర్తను భార్య అనుమానించడం ఓపని అయిపోయింది. తాజాగా ఇలాంటి అనుమానమే ఓ నిండు ప్రాణాన్ని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...