తెలంగాణలో దారుణం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఓ మామ తన కోడలిని అత్యాంత కిరాతకంగా హత మార్చాడు. కోటపల్లి మండలం లింగన్నపేటలో ఈ ఘటన జరిగింది. 5 నెలల క్రితం లింగన్నపేటకు చెందిన...
తెలంగాణ: నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ముగ్గురిని మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠా సభ్యులు శ్రీనివాస్గౌడ్, జ్ఞానసాగర్,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...