చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని...
ఇటీవలే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందడంతో తీరని విషాదం చోటు చేసుకుంది. మరికొంతమంది చావుదాకా వెళ్లి బయట పడిన సంఘటనలు కూడా...
బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్...
తెలంగాణలో మళ్లీ జనశక్తి నక్సల్స్ పురుడుపోసుకోనున్నాయా? తాజాగా రాష్ట్రంలో మాజీ నక్సల్స్ సమావేశం ఇప్పుడు ఈ వార్తలకు ఆజ్యం పోస్తున్నాయి. జనశక్తి సెక్రటరీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల అటవీ ప్రాంతంలో 80 మందితో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...