ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు ఏపీ సీఎం జగన్. ఇక తాజాగా మరో సంచలన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ఎస్సి , ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ది...
కరోనా కారణంగా చాలా మంద విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు ఈ స్కాలర్షిప్లు కొంతమేర ఉపయుక్తంగా ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి స్కాలర్షిప్...
తెలంగాణలోని గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గురుకులాలు తెరవొద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి కోరింది. విద్యా సంస్థల్లో కొవిడ్ జాగ్రత్తలు తీసుకున్నామని...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...