మోడీ ప్రభుత్వం ఏపీని దగా చేస్తుందని టి.లక్ష్మీనారాయణ మండిపడ్డారు. 17వ తేదీన జరిగే ఆన్ లైన్ సమావేశం అజెండాలో రెవెన్యూ లోటు, రాయలసీమ - ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 7 వెనుకబడిన జిల్లాలకు "డెవలప్మెంట్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...