ఏపీ: రైల్లో ప్రయాణిస్తూ చిన్న పిల్లలను దొంగిలించి అమ్ముకుంటున్న దొంగను అరెస్టు చేశామని రాజమండ్రి రైల్వే పోలీస్ స్టేషన్ డిఎస్పి బివిఎస్. నాగేశ్వరరావు తెలిపారు. ఈనెల 29న విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో...
రాజమండ్రిలో తోట కన్నారావు, వెంకట రమణ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఆ దంపతులు కొవ్వూరు మండలం పంగిడిలో కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రేడర్స్ పేరు మీద నకిలీ పత్రాలతో కెనరా బ్యాంకులో...
నటుడిగా నేను జన్మించింది రాజమండ్రిలోనే అని, రాజమండ్రితో నాకు విడదీయరాని బంధం ఉందని కేంద్ర మంత్రి, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు సందర్భంగా...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...