ప్రజలు కష్టించి సంపాదించిన సొమ్మును కొంత టాక్స్ ల ద్వారా ప్రభుత్వానికి కడుతున్నారు. ఆ డబ్బును రైతుబంధు పేరుతో ప్రభుత్వం రైతులు కాని సంపన్నులకు పుట్నాలు పంచినట్లు పంచుతోంది. పంట పండించే రైతుకు...
దేశంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వ్యవసాయం చేస్తే పెట్టుబడి గిట్టక తనువు చాలిస్తున్నారు. దీనికి తోడు ఎరువులు, మందులు, నాటు కూళ్లు పెరగడంతో అప్పుల పాలవుతున్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటన...
రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ చేదు అనుభవం చవిచూడవలసి వచ్చింది. అతను ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా అతనిపై నల్ల సిరా వేసి మరో రైతు సంఘానికి చెందిన వర్గం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...