మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తుండగా..తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'ఛలో', 'భీష్మ' లాంటి యూత్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల...
ఈ కరోనా సెకండ్ వేవ్ తో అన్నీ సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. ఇక కొత్త సినిమాల ప్రకటనలు లేవు. రిలీజ్ కు సిద్దం అయిన చిత్రాల ఊసు లేదు. అయితే కొన్ని చిత్రాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...