టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ సర్కార్ పై మాదిపడుతూనే ఉన్నారు. అలాగే ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కు...
ఇప్పటికే కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ తాజాగా మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డ తర్వాత.. వచ్చిన విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వంపై...
విద్యుత్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ లో ఉన్న డీఏ చెల్లించాలని జగన్ సర్కార్ నిర్ణయ తీసుకున్నట్లు ప్రకటన చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. ఉద్యోగులకు పెండింగ్...
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద టీపీసీసీ తరపున టీపీసీసీ అధికార ప్రతినిధి & సమన్వయ కర్త బోరెడ్డి అయోధ్య రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పేదలను లక్ష్యంగా చేసుకుని...
కోవిడ్ -19 నేపథ్యంలో తెలంగాణలోని గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభించుకునేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురుకులాలు, హాస్టళ్లు ప్రత్యక్ష పద్దతిలో పున: ప్రారంభించాలని, ఇందుకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...