భానుడి విశ్వరూపంతో ప్రజలు ఎండలకు అతలాకుతలం అవుతున్నారు. ఎండల నుండి ఉపశమనం పొందడానికి చాలామంది చల్లటి పానీయాలు, చల్లటి నీళ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ వాటి వల్ల చాలా దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది....
భానుడు ప్రతాపం చూపెట్టడంతో ప్రజలు ఎండ తీవ్రత నుండి తట్టుకోవడానికి అన్నానికి బదులుగా అధికంగా చల్లటి నీరు తాగుతుంటారు. కానీ అలా తాగడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ...
వేసవిలో ఎండల తీవ్రత పెరగడంతో ఎక్కువ మంది అన్నానికి బదులుగా నీళ్ళే అధికంగా తాగుతారు. కానీ అలా తాగడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే...
చాలామంది సొరకాయ కూర తినడానికి ఇష్టపడరు. కనీసం సొరకాయ చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ ఒక్కసారి దాని లాభాలు తెలుసుకుంటే రోజు అదే కూర కావాలంటారు. చక్కటి ఆరోగ్యాన్ని పొందడానికి సొరకాయ చాలా...
వేసవి కలం వచ్చిందంటే చాలు.. ప్రజలు ఏసీలో ఉండడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఇలా రోజంతా ఏసీలో గడపడం వలన ప్రయోజనాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా చేకూరే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు....
మనము ఏదైనాపని చేసినప్పుడు చెమటలు విపరీతంగా వస్తాయి. కానీ కొంతమందికి మాత్రం అసలే చెమటలు రావు. చెమటలు పట్టడం వల్ల చిరాకు, అసంతృప్తి కలుగుతుంది. అందుకే ఈ టిప్స్ పాటించి చెమటను నుండి...
ఈ మధ్యకాలంలో ఫోన్ పేలిపోవడాన్ని తరచుగా చూస్తున్నాం. దానివల్ల కేవలం ఫోన్ మాత్రమే కాకుండా పట్టుకున్న మనుషులకు కూడా తీవ్ర గాయాలు కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కొంతమంది మరణించిన సంఘటనలు కూడా...
వేసవి వచ్చిందంటే చాలు..ప్రజలు చల్లటి పానీయాలు తాగడానికి మొగ్గుచూపుతుంటారు. ముఖ్యంగా మార్కెట్లో లభించే కూల్డ్రింక్స్ను అధికంగా తాగుతుంటారు. కానీ ఇవి తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఎండాకాలంలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...