కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మళ్ళి కొత్త వేరియంట్లు నొప్పి తెచ్చి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
కరోనా కొత్త...
వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి తాత్కాలికంగా అమర్చారు. ఈ ఆపరేషన్...
ఢిల్లీలోని ఐసీఏఆర్ సారథ్యంలో వారణాసి కూరగాయల పరిశోధన సంస్థ అద్భుతం చేసింది. అంటుకట్టడం ద్వారా ఒకే మొక్కకు టమాట, వంకాయలు కాసే కొత్త విధానాన్ని అభివృద్ధి చేసి చూపించింది. సంకరజాతి వంకాయ రకం...
కరోనా రెండోదశలో ఎంతలా విజృంభించిందో తెలిసిందే .వేలాది కేసులు నమోదు అయ్యాయి. ఇక చాలా స్టేట్స్ లో రోజుకి 20 వేల నుంచి 40 వేలకు కూడా కేసులు నమోదు అయ్యాయి. ఆక్సిజన్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...