తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూడు దఫాలుగా ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారు. కాగా ఇప్పుడు మరోసారి నాలుగో విడత యాత్రకు బండి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించి...
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల...
తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీని ప్రభావంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇక తాజాగా YSR తెలంగాణ పార్టీ...
హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని చేయడానికి గొప్ప ప్లేస్ గా సర్టిఫికేట్ పొందిన L&T మెట్రో రైలు (హైదరాబాద్)...
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ...