ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని.. సబ్స్క్రిప్షన్లను తీసుకొచ్చింది. ఈ మేరకు క్రియేటర్ల నుంచి ప్రత్యేకమైన కంటెంట్ను యాక్సెస్ చేయాలంటే యూజర్లు డబ్బులు చెల్లించాలి.
"కంటెంట్ క్రియేటర్లు వారి ప్రతిభతో...
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని గాదరాడకు చెందిన ఓం శివశక్తి పీఠం వ్యవస్థాపక ధర్మకర్త బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు తమ కుమార్తెకు ఇటీవల వివాహం చేశారు. గత నెలలో యానాంలోని వియ్యంకుడు...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...