Tag:సర్కార్

నిరుద్యోగులకు తీపికబురు..ఆ ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 1663 ఖాళీల్లో ఇంజినీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటివరకు 46,998 పోస్టుల భర్తీకి...

ముస్లింలకు బిగ్ షాక్..దుల్హన్ పథకం నిలిపివేసిన సర్కార్

ఏపీ రోజురోజుకు అప్పుల్లో కూరుకుపోతోంది. దీనికి నిదర్శనమే దుల్హన్ పథకాన్ని నిలిపివేయడం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం అమలులో లేదని వెల్లడించింది. అందుకే ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. ఈ...

అలగడపలో అసలేం జరుగుతుంది?

తెలంగాణలో  ఆహార పరిశ్రమల ఏర్పాటుకు సర్కార్ పూనుకుంది. అందులో భాగంగా ఆంద్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన మిర్యాలగూడ    నియోజకవర్గo  దామరచర్ల  దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటుకు సిద్ధపడింది. కాని స్థానిక దళారి నాయకులు...

టెన్త్‌లో ఫెయిలైన విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలను చేయగా..తాజాగా పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 6 లక్షల 15...

మోదీ సర్కార్ బంపరాఫర్..అకౌంట్లోకి రూ.10 వేలు

ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చాడు. వీటిలో ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న పథకం మీద ఆధారపడి నివసించే ప్రజలు చాలా మంది ఉన్నారు....

అందరికీ నాణ్యమైన విద్య..‘బైజూస్‌’తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే నాడు–నేడు, ఇంగ్లిషుమీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక, అమ్మ ఒడి, గోరుముద్దలాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో భారీ మార్పులు తీసుకొచ్చింది....

ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ ఏపీ...

రైతులకు సర్కార్ తీపి కబురు..రుణమాఫీపై కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం వరుస శుభవార్తలతో ప్రజలను ఆనంద పరుస్తున్నారు. ఇప్పటికే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేసి కొంత మేరకు ఆదుకుంటున్నారు. రైతులకు ప్రతీ ఎకరాకు...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...