ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో పలు పనులను ప్రారంభించారు. వేముల మండలం వేల్పుల గ్రామంలో నూతనంగా...
టీఆర్ఎస్ సర్కార్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ లకు తీపి కబురు అందించింది. వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని మరోసారి పెంచుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...