దేశ వ్యాప్తంగా పాస్ పోర్ట్ సర్వర్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో విజయవాడ, విశాఖపట్నం, బెంగుళూర్,హైదరాబాద్, తిరుపతి కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. అయితే సిబ్బంది మాత్రం రీ...
ఒడిశా రాజధాని అయినా భువనేశ్వర్లోని ఓ షాపింగ్ మాల్లో శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్ బిల్డింగ్ సమీపంలోని బీఎంసీ కేశరి మాల్లో ఉన్న వస్త్ర...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...