కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమాలన్నీ ఒక్కొకటి రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పవన్,రానా నటించిన భీమ్లానాయక్, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఖిలాడి వంటి చిత్రాలు సందడి చేశాయి. మార్చి రెండో వారంలో...
శర్వానంద్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అనే టైటిల్ తోనే మార్కులు కొట్టేశారు...
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలు చివరి...
పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని...