Tag:ఆధార్

మొబైల్ నెంబర్ తో పని లేకుండా ఆధార్ లో మార్పులు..ఎలాగో తెలుసా?

ఆధార్ ముఖ్యమైన గుర్తింపు పత్రాలలో ఒకటి. అలాంటి ఆధార్ లో తప్పులు దొర్లితే వెంటనే సరిచేసుకోవాలి. కానీ ఆధార్‌లో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ మొబైల్‌ నెంబర్‌ తప్పనిసరి. ఇది లేకపోతే...

UIDAI కొత్త రూల్..వాటికి లింక్ తప్పనిసరి!

ఆధార్‌కార్డు ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వంకు చెందిన ఏ సంక్షేమ పథకానికైనా పొందాలంటే ఆధార్ ఉండడం తప్పనిసరని అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో UIDAI కీలక...

Flash: గుడ్ న్యూస్..ఇకపై ఇంటివద్దకే ఆధార్‌ సేవలు

ఆధార్‌కార్డు ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వంకు చెందిన ఏ సంక్షేమ పథకానికైనా పొందాలంటే ఆధార్ ఉండడం తప్పనిసరని అందరికి తెలుసు. అందుకే ఆధార్‌కార్డు సేవలపై ప్రభుత్వం...

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..ఇక సచివాలయాల్లోనే ఆధార్ సేవలు

ఏపీ నగరవాసులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల ఆధార్ కు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ చేయించుకోవాలన్నా మీ సేవ, పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండగా..తాజాగా ఈ అంశంపై...

సెక్యూరిటీ కోసం ఆధార్ మాస్క్డ్ చేసుకోండిలా?

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు తప్పకుండా ఉంటుంది. మనము ఎలాంటి సర్టిఫికెట్ పొందాలన్న, మనము దేనికైనా అప్లై చేసుకోవాలన్న ఆధార్ కార్డు అడుగుతారు. అందుకే ఆధార్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి....

మీ ఆధార్ మొబైల్ నెంబ‌ర్‌తో లింక్ అయిందో లేదో తెలుసుకోండిలా..!

భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఉండటం తప్పనిసరి. పాన్ కార్డు తీసుకోవాలన్నా.. లైసెన్స్ తీసుకోవాలన్నా ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే ఏ ప‌థ‌కంలో ల‌బ్ధి పొందాల‌న్నా ఖ‌చ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. చివ‌ర‌కు...

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌..అదేంటంటే?

ప్రస్తుతం భారత్​లో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు ఆధార్​. బ్యాంకు అకౌంట్ దగ్గరి నుంచి మరే ఇతర సేవ పొందాలన్నా ఆ కార్డు ఉండాల్సిందే. అలాగే ప్రభుత్వం నుంచి ఏ పథకం కావాలన్నా...

వచ్చే వారం తెరుచుకోనున్న శబరిమల ఆలయం..నిబంధనలివే..

శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది. రెండు నెలల పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. మండల మకరవిళక్కు పండగ సీజన్​ సందర్భంగా రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కఠినమైన కరోనా...

Latest news

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలు చివరి...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం జగన్ తల్లి విజయమ్మ తన మద్దతు షర్మిలకు ప్రకటించారు. ఈ మేరకు ఓ...

KCR: అవరమైతే ప్రధాని రేసులో ఉంటాను

పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని...

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...