భారత ప్రభుత్వానికి చెందిన ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు:...
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ముస్తాబవుతోంది. రేపటి నుంచి భ్రమరాంబామల్లికార్జున స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రేపు (ఫిబ్రవరి 21వ తేదీ) 9 గంటలకు అంకురార్పణ...
ఏపీలో ఆన్ లైన్ లో సినిమా టికెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అదనపు షోలకు అనుమతి లేకపోవడం, టికెట్ రేట్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్ల అందరూ అసంతృప్తిని వ్యక్తం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...