భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. మొన్నటి వరకు మూడు లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇవాళ రెండు లక్షల లోపే కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక...
భారత్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. మరోసారి కరోనా కేసుల ఉధృతి పెరిగింది. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు వెలుగుచూశాయి. మరో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కోలుకున్నారు....
దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురి చేశాయి. ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...