ఏపీ సర్కార్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు పథకాల ద్వారా ప్రజలకు చేరువైన వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నవరత్నల్లో భాగంగా వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...